నిమ్మగడ్డ రమేష్ కుమార్ 'పంచాయతీ': ఎన్నికలపై జగన్ వ్యూహరచన ఇదీ...
First Published Jul 10, 2020, 5:31 PM ISTరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అర్హత రూల్స్ ని మారుస్తూ, జస్టిస్ కనగరాజ్ ని తీసుకురావడం, హై కోర్టు దానికి అడ్డు చెప్పడం, ఆ తరువాత సుప్రీమ్ సైతం స్టే విధించడానికి వ్యతిరేకించడం అన్ని జరిగిపోయితయి. మరోమారు సైతం సుప్రీమ్ కోర్టులో జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు ఈ విషయమై రెండు రోజుల కింద చుక్కెదురైన విషయం తెలిసిందే.