ఆయన గొప్పతనాన్ని, పరాక్రమాన్ని కొనియాడుతూ.. ఇటీవలే (ఫిబ్రవరి 19) యావత్ భారతావని మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji) జయంతిని ఘనంగా జరుపుకుంది. ప్రధాన మోడీ, రాష్ట్రపతి కోవింద్, సహా దేశంలోని ప్రముఖులు, ప్రజలు ఆయన ఘనంగా నివాళులర్పించారు.