పరమశివుడి విగ్రహాలు, విష్షుమూర్తి, అమ్మవారు, జైనులకు సంబంధించిన విగ్రహాలతో పాటు మరికొన్ని పురాతన విగ్రహాలు కూడా భారత ప్రభుత్వం ఆస్ట్రేలియా నుండి తీసుకువచ్చింది. గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ నుండి 9లేదా 10వ శతాబ్దంలో ఈ విగ్రహాలు విదేశాలకు అక్రమంగా తరలినట్లు భావిస్తున్నారు.