ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే… చత్తీస్గడ్ సూరజ్ పూర్ జిల్లాలోని కోపాధామ్ లో ఓ వ్యక్తి అక్కడి దేవుడికి తన మొక్కులు చెల్లించుకుని మేకలను కోశాడు. వాటితో వంటకాలు చేసి స్నేహితులు, బంధువులకు భోజనాలు పెట్టాడు. ఆ తర్వాత తాను కూడా తినే సమయంలో.. మేక కన్ను తిన్నాడు.