Madhya Pradesh Assembly Election Results 2023: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ కార్యాలయాల వద్ద సంబరాలు, హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ కు మంచి ఆధిక్యం లభించింది. ఉదయం 11 గంటలకే బీజేపీ ట్రెండ్స్ కొనసాగింది. ప్రస్తుతం సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ లో బీజేపీ 165 స్థానాల్లో అధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 63 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది.