షఫీని పట్టుకుని పోలీసులు ప్రశ్నించారు. పోలీసు విచారణలో బోరున ఏడ్చేస్తూ అసలు విషయం చెప్పాడు. కనిపించుకుండా పోయిన కడవంతారా (ఎర్నాకులం)కు చెందిన పద్మ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తుండగా ఆమెను తిరువల్లలోని దంపతులు భగవాల్ సింగ్, అతని భార్య లైలా ఇంట్లో చంపేశారని తేలినట్లు కొచ్చి నగర పోలీసు కమీషనర్ నాగరాజు చకిలం చెప్పారు.