గుజరాత్ రాస్ట్రంలోని ఓ ఫ్యాక్టరీలో ఇంద్రపాల్ నిషాద్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతని వయస్సు 40 ఏళ్లు. భార్యా పిల్లలను హత్య చేసిన తర్వాత నిషాద్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. భార్యా, పిల్లల శరీరంపై గాయాలను పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాన్పూర్ రేంజ్ ఐజీ ప్రశాంత్ కుమార్, కాన్పూర్ బేహత్ ఎస్పీ బీబీజీటీఎస్ మూర్తిలు సంఘటనస్థలానికి చేరుకున్నారు.