అయితే ఇదంతా కుట్రగా ఓ ఎక్స్ యూజర్ పేర్కొన్నాడు. 'ప్రతిరోజు ఉదయం 10 గంటలకు IRCTC వెబ్ సైట్ డౌన్ పనిచేయదు. మళ్లీ ఓపెన్ చేయగానే తత్కాల్ టికెట్స్ అన్ని బుక్ అయిపోతాయి. కేవలం అధిక ధర టికెట్స్ మాత్రమే అందుబాటులో వుంటాయి. దీంతో డబుల్ రేట్లకు టికెట్స్ కొనాల్సిన పరిస్థితి'' అంటూ ఎక్స్ లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, ప్రధాని మంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేసి ట్వీట్ చేసాడు.