ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఘుమా ఖాన్ నిద్రిస్తున్న హీనాను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో డీఎస్పీ కిషన్కుమార్ బిజారణ్య, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా విచారణ జరిపించారు.