బర్డ్ ఫ్లూ : మహారాష్ట్ర, ఢిల్లీతో సహా 9 రాష్ట్రాల్లో విస్తరణ
First Published Jan 11, 2021, 11:30 AM ISTకరోనాకు తోడు ఇప్పుడు దేశాన్ని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. తాజాగా మరో రెండు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్టుగా కేంద్ర ప్రకటించింది. ఇప్పటికే దేశంలోని 7 రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ విస్తరించినట్టుగా కేంద్రం నిర్ధారించింది. కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో ఈ ఫ్లూ వెలుగుచూసింది.