దేశంలో మే నెలాఖరుకల్లా రోజువారీ కేసుల సంఖ్య 1.5 లక్షలకు చేరుతుందని, జూన్ ఆఖరు నాటికి ఇది 20 వేలకు తగ్గుతుందని బృందం అంచనావేసింది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, కేరళ, సిక్కిం, ఉత్తరా ఖండ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, గోవాలో ఇప్పటికే మహమ్మారి అత్యంత తీవ్ర దశకు చేరిన అగర్వాల్ తెలిపారు.
దేశంలో మే నెలాఖరుకల్లా రోజువారీ కేసుల సంఖ్య 1.5 లక్షలకు చేరుతుందని, జూన్ ఆఖరు నాటికి ఇది 20 వేలకు తగ్గుతుందని బృందం అంచనావేసింది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, కేరళ, సిక్కిం, ఉత్తరా ఖండ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, గోవాలో ఇప్పటికే మహమ్మారి అత్యంత తీవ్ర దశకు చేరిన అగర్వాల్ తెలిపారు.