అంతే కాకుండా దేశం మొత్తానికి కావాల్సిన మిర్చి పంటలో 60 శాతం విశాఖ జిల్లా నుంచే సరఫరా అవుతుంది.
టమాట సాగుకు కూడా ఆంధ్ర ప్రదేశ్ చాలా ఫేమస్. రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లాలో పండిన టమాట పంట దేశంలో వివిధ రాష్ట్రాలకు సరఫరా అయ్యే ఎగుమతుల్లో 30 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది.