"రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు మంత్రులందరూ లేచి నిలబడి.. మంత్రులు అడ్డంకులు సృష్టించారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. ఆయన ఆప్యాయంగా మాట్లాడారు, ప్రేమపూర్వకంగా ఉన్నారు. దానితో మీకేం ఇబ్బంది? అర్థం చేసుకోలేని ద్వేషం మీకు అలవాటైంది. ప్రేమ, ఆప్యాయతలకు చెందిన ఏ సంజ్ఞ అయినా మీకు వేరేలా కనిపిస్తుంది" అని చతుర్వేది అన్నారు.