అరటి పండు, ఖర్జూర పండు, చిలకడ దుంప, జామపండు, తాంభూలం దేవుడికి సమర్పించాలి. ముఖ్యంగా నిష్ఠగా పూజించాలి. పూజా సమయంలో పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తేనే దైవానుగ్రహం లభిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శివరాత్రి రోజున ఉదయం 9 గంటల లోపే పూజలు, అభిషేకాలు చేయాలని పురాణాలు పేర్కొంటున్నాయి.