వయసు పెరిగే కొద్దీ మనకు ఆరోగ్య సమస్యలు రావడం చాలా కామన్. ముఖ్యంగా వృద్ధాప్యం లోకి అడుగుపెట్టిన తర్వాత కీళ్ల నొప్పులు, వీక్ గా అనిపించడం, విషయాలు మర్చిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఇవి 60 దాటిన వారిలో కనిపించేవి. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. కనీసం 40 కూడా రాకముందే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి.పని ఒత్తిడి, మనం సరైన ఆహారం తినకపోవడం, మన లైఫ్ స్టైల్ కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మతి మరుపు సమస్య రాకుండా ఉండాలన్నా, వచ్చినా తగ్గిపోవాలన్నా కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే చాలు. మరి, అవేంటో తెలుసుకుందామా...