ఏ పండ్లను తినకూడదు: మూత్రపిండాల సమస్యలు, కిడ్నీల్లో రాళ్లున్న వాళ్లు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలి. అలాగే బత్తాయి, దానిమ్మ వంటి పండ్లను తినకూడదు. ఇవి కిడ్నీలపై చెడు ప్రభావం చూపిస్తాయి. అంతేకాదు ఇవి వారిలో అంత తొందరగా జీర్ణం కావు కూడా. ఇకపోతే వీరు ప్యాక్ చేసిన ఫుడ్ ను కూడా తినకూడదు. ముఖ్యంగా ఫ్రైడ్ ఆహార పదార్థాలతో ఈ సమస్య పెరుగుతుంది కాబట్టి వీటిని తినకపోవడమే బెటర్.