లింకారంలో ఉన్న పరమేశ్వరుడిని ఆవుపాలతో లేదా, పరిశుద్ధమైన నీళ్లు, లేదా పంచాపంచామృతంలో వివిధ జలాలను కలిపి శివుడికి ఇష్టమైన పువ్వులతో అభిషేకిస్తారు. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన బిల్లపత్రాలు, మారేడు దళాలు, గోగుపూలు, తుమ్మిపూలు పచ్చవి, తెల్లటి వాటిని శివుడికి సమర్పిస్తూ పంచాక్షరీ మంత్రం ఓం నమశ్శివాయా.. అంటూ పరమేశ్వరుడిని పూజిస్తుంటారు.