చలికాలం వచ్చేసింది. ఇక ఈ సీజన్ లో జలుబు, దగ్గు, జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది మెడిసిన్స్ కంటే కాషాయాన్నే ఎక్కువగా తాగుతుంటారు. నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, శొంఠి, పసుపు, అశ్వగంద, యాలకులు వంటి వాటితో కాషాయాన్ని తయారుచేస్తారు. కాషాయాన్ని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలా అని రోజుకు 3 నుంచి 5 కప్పుల కాషాయాన్ని తాగితే శరీరానికి మంచి జరిగేది పోయి.. హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.