అలాగే కీరదోస, టొమాటోలు, క్యారెట్ , బీట్ రూట్ వంటి కూరగాయలను ఉడికించకుండా పచ్చిగానే తినడం అలవాటు చేసుకోండి. అంతేకాదు బ్రేక్ ఫాస్ట్ లో ఉదయం ఏదైనా కూరగాయల జ్యూస్ ను తాగండి. ఇక మధ్యాహ్నం సమయంలో కూరగాయల సలాడ్, రాత్రి పండ్లను తీసుకోండి. ఇలా చేస్తే మీరు పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోలేరు. దీంతో ఆటోమెటిక్ గా షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.