అల్లాహ్ కు నైవేద్యం సమర్పించిన తర్వాత గొర్రె పిల్లను మూడు భాగాలుగా చేసి.. కొంత భాగం కుటుంబానికి, ఇంకొంత భాగం స్నేహితులకు, ఇంకొంచెం పేదలకు, అవసరమైన వారికి పంచి పెడతారు. ఈ మాంసంతో మటన్ కీమ్, మటన్ కుర్మా, మటన్ బిర్యానీ, కీర్, షీర్ కుర్మా వంటి వంటకాలను విందుగా రెడీ చేసి ఆరగిస్తారు.