ఇది చర్మం యొక్క సాధారణ పీహెచ్ బ్యాలెన్స్ ని నిర్వహించడానికి సహాయపడుతుంది దీంతో ముఖంపై ఉండే రంధ్రాలని నయం చేసుకోవచ్చు. శనగపిండితో పెరుగుని కలిపి ముఖ రంధ్రాలపై సున్నితంగా రుద్దండి. ఆ తర్వాత నీటితో కడగటం వలన మృతకణాలు తొలగిపోయి ముఖంపై ఆయిల్ లేకుండా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.