సికింద్రాబాద్, కాజిపేట్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో ఉన్న రైల్వే యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేయడానికి నవంబర్ 3 చివరితేది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం గురించి https://scr.indianrailways.gov.in/ వెబ్సైట్ చూడవచ్చు.