షింజో అబే భారతదేశానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సన్నిహిత మిత్రుడుగా గుర్తింపు పొందారు. మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో షింజో అబే నేతృత్వంలోని ప్రభుత్వం భారత్లో అనేక పెట్టుబడులు పెట్టింది. దేశంలోని వివిధ నగరాల్లో ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ రైలు, మెట్రో రైళ్ల నిర్మాణంలో జపాన్ భాగస్వామ్యం కావడానికి అబే, మోడీల ఒప్పందమే కారణం.