నివేదికల ప్రకారం, గత ఏడాది మే 5న, పాకిస్థాన్లోని గుజరాత్లోని చక్ కమలా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు టీనేజ్ బాలిక శవాన్ని బయటకు తీసి అత్యాచారం చేశారు.
పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్ఎన్) డిప్యూటీ సెక్రటరీ జనరల్ అత్తావుల్లా తరార్ మే 6న ట్విటర్లో 17 మంది అనుమానితులను విచారిస్తున్నారని, కేసు దర్యాప్తులో వైద్యులు సహాయం చేస్తున్నారని ప్రకటించారు.