ఈ డ్రింక్ తాగితే... నెల రోజుల్లో బరువు తగ్గుతారు..!

First Published Mar 4, 2021, 11:40 AM IST

ఉదయాన్నే పరగడుపున మిరియాల పొడిని గోరువెచ్చని నీటిలోకలుపుకొని తాగితే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు.. ఎన్నో రకాల ఫిజికల్ ప్రాబల్స్ మీ దరిచేరవు.

బరువు తగ్గేందుకు ఈ రోజుల్లో చాలా మంది చేయని ప్రయత్నమంటూ లేదు. బరువు తగ్గాలని తిండిమానేయం.. దాని వల్ల అనారోగ్యాలకు గురవ్వడం లాంటి సమస్య అందరినీ వేధిస్తోంది. ఆ తర్వాత మళ్లీ బరువు పెరిగిపోతున్నారు. అయితే.. ఇక నుంచి ఇలాంటి సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న చిట్కాతో సులభంగా బరువు తగ్గిపోయి..స్లిమ్ గా సన్నాజాజి తీగలా మారిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఉదయాన్నే పరగడుపున మిరియాల పొడిని గోరువెచ్చని నీటిలోకలుపుకొని తాగితే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు.. ఎన్నో రకాల ఫిజికల్ ప్రాబల్స్ మీ దరిచేరవు.
undefined
దాదాపు అందరి కిచెన్ లో ఉండే కామన్ ఫుడ్ ఐటెమ్ మిరియాలు. ఈ మిరియాలు బరువు తగ్గేందుకు అద్భుతంగా పనిచేస్తాయి.
undefined
గోరువెచ్చని నీటిలో మిరియాల పొడిని కలిపి దాదాపు 30 రోజులు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
undefined
ఈ పానీయం శరీర కణాలను పోషిస్తుంది మరియు వాటి నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. దీనికి తోడు ఇది ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.
undefined
మిరియాలు మరియు వేడి నీటి కలయిక మీ కడుపు సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ పానీయం మీ శరీరం నుండి వచ్చే అన్ని టాక్సిన్స్ మరియు హానికరమైన రసాయనాలను బయటకు తీస్తుంది.
undefined
ఈ పానీయం ద్వారా బరువు తగ్గడం మాత్రమే కాదు, మలబద్దకాన్ని కూడా నియంత్రించవచ్చు.
undefined
ఉదయం ఖాళీ కడుపుతో ఈ మిరియాల నీరు తాగితే.. మీ శరీరంలో శక్తి రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక మలబద్దకం నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.
undefined
click me!