Health Tips: మాంసాహారం బాగా తింటున్నారా.. అయితే మధుమేహం కోరి తెచ్చుకున్నట్లే?

Published : Jul 08, 2023, 10:41 AM IST

Health Tips: ప్రపంచంలో చాలా ఎక్కువ మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం డయాబెటిస్. అలాంటి డయాబెటిస్ మాంసాహారం ఎక్కువగా తినే వాళ్ళకి వస్తుందంట. నాన్ వెజ్ ప్రియులకి షాకిచ్చే ఈ న్యూస్ గురించి తెలుసుకుందాం.  

PREV
16
Health Tips: మాంసాహారం బాగా తింటున్నారా.. అయితే మధుమేహం కోరి తెచ్చుకున్నట్లే?

 ఒకప్పుడు షుగర్ కొంచెం వయసు మీద పడిన తరువాత వచ్చేది లేదా వంశపారంపర్యంగా వచ్చేది కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా జన్యుపరంగా ఎలాంటి లోపాలు లేనప్పటికీ షుగర్ వ్యాధి పట్టి ఏడుస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగ వ్యాపారాలు చేయడం వంటివి మధుమేహానికి గురి చేస్తున్నాయి.

26

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సఫర్ అవుతున్న వ్యాధి షుగర్. షుగర్ వ్యాధిన పడిన వారిలో చాలా ఎక్కువ మంది మాంసాహార ప్రియులే ఉన్నారని ఇటీవల ఒక యూనివర్సిటీ పరిశోధన చేసి నిరూపించింది. స్పెయిన్ లోని రొవీరా ఐ విర్జిల్ యూనివర్సిటీ ఈమధ్య మధుమేహం మీద ఒక పరిశోధన చేసింది.

36

ఈ పరిశోధనలో తేలింది ఏమిటంటే ఎక్కువ మాంసాహారం తీసుకునేవారు డయాబెటిక్ బాధితులుగా మారుతున్నారు. నోటికి రుచిగా ఉంటుందని శరీరం పుష్టిగా ఉంటున్నాను కారణాలు ఏవైనా ఎక్కువగా నాన్వెజ్ తింటున్నారు నేటి జనరేషన్ వాళ్ళు కానీ ఆ ఇష్టం..

46

 మధుమేహాన్ని తీసుకువస్తుందని గుర్తించలేకపోతున్నారు అని చెప్పుకొచ్చారు యూనివర్సిటీ వారు. ఏం చెప్తున్నారంటే. మాంసాహారం తింటే డయాబెటిస్ బాధితులలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎప్పుడు తమ షుగర్ లెవెల్స్ ని ఏ విధంగా ఉన్నాయో చూసుకోవలసిన అవసరం ఉంది.

56

 ఇలాంటి వాళ్లు రెడ్ మీట్ వేట మాంసానికి బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్ చేపలు వంటివి తీసుకోవటం మంచిది అని సూచిస్తున్నారు. అది కూడా మితంగానే తినటం మంచిది లేకపోతే మాంసాహారంలోని ఆర్చి డోనిక్ అనే ఆసిడ్ మానవ మెదడుపై ప్రభావం చూపుతుంది.

66

తద్వారా మనుషులలో రకరకాల రోగాలు సంక్రమిస్తాయి అని చెప్పకు వచ్చారు. ఇంకా వీరు చేసిన పరిశోధనలో శాఖాహారం తినేవారు చాలా తక్కువ మంది డయాబెటిస్ కి గురవుతున్నారు. ఈ వార్త నిజంగా నాన్ వెజ్ ప్రియులకి షాకింగ్ న్యూసే.

click me!

Recommended Stories