తరచుగా అల్పాహారం తీసుకోవడం వల్ల ఆహారం నోటిలో ఇరుక్కుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తిన్న ప్రతిసారీ భోజనం చేయలేం కదా... కాబట్టి.. వెంట వెంటనే తినేయకూడదు. ప్రతి భోజనానికీ.. మళ్లీ భోజనానికీ కనీసం రెండు, మూడు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. నోటిలో ఆహారం ఇరుక్కునే సమస్య నుంచి బయట పడొచ్చు.
తగినంత నీరు త్రాగుట... ఇక శరీరానికి సరిపడ మంచి నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా నోటి దుర్వాసనను తొలగించవచ్చు.