నిమ్మకాయ , పుదీనా నీరు: ఈ సింపుల్ రెమెడీ చేయడానికి, ఒక పాత్రలో నీటిని తీసుకుని, నిమ్మరసం , పుదీనా వేసి, ఈ మిశ్రమాన్ని మరిగించి బాగా వడకట్టండి. తర్వాత తేనె వేసి బాగా కలపాలి. ఈ నీటిని తాగడం వల్ల గొంతులో మంటను తగ్గించడం ద్వారా నొప్పిని తగ్గిస్తుంది నిమ్మ, లికోరైస్, నిమ్మ,తేనెలోని యాంటీఆక్సిడెంట్లు నొప్పిని తగ్గించి, నయం చేస్తాయి.