6.స్టార్చ్ వెజిటేబుల్స్..
చాలా మందికి రైస్ తో భోజనం చేసిన తర్వాత మొక్క జొన్న, బఠాణి వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవాశం ఉందట. ఒకవేళ వీటిని తీసుకున్నా, తక్కువ మొత్తంలో తీసుకోవాలట. కావాలంటే ఇలాంటి భోజనం తీసుకున్నప్పుడు పెరుగు కచ్చితంగా తీసుకోవాలి.