జనాలను పిచ్చివాళ్లను చేస్తారని.. షోలో హడావిడి చూసి.. అది నిజమేనని నమ్మి మనం పిచ్చోళ్ళం అవుతున్నామని, ఇలాంటి షోలు చూడకండి అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 5 తో పాటు..బిగ్ బాస ఓటీటీలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది సరయూ. కాని మధ్యలోనే ఆమె బయటకు వచ్చేసింది. తాను ఈ షోకి వెళ్లానని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలుసునని ఆమె అన్నారు. రెండు సార్లు హౌస్ లోకి వెళ్లిన సరయూ.. ఇలా మాట్లాడటం అందరికి షాక్ కలిగిస్తుంది.