ఎన్టీఆర్ ఊత పదం ఏంటో తెలుసా..? రోజకుకు అన్నిసార్లు ఆ మాట అంటాడట...?

Published : Mar 01, 2024, 01:11 PM IST

చాలా మందికి ఊతపదాలు కామన్.. వాళ్లు స్టార్స్ అయినా.. సామాన్యులైనా ఊతపదం తెలియకుండానే వాడుతుంటారు. ఇక  మన స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా ఓ ఊతపదం ఉందట. అదేంటంటే..?   

PREV
16
ఎన్టీఆర్ ఊత పదం ఏంటో తెలుసా..? రోజకుకు  అన్నిసార్లు ఆ మాట అంటాడట...?

ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఊత పదం ఉంటుంది. అతి తెలియకుండానే పలుకుతుంటారు. ఈ ఊతపదాలు పలకడంలో సామాన్యులు.. సెలబ్రిటీలు అన్న తేడా లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అయిన ప్రభాస్ అందరిని డార్లింగ్ అని పిలుస్తాడు. చిన్న పెద్ద తేడా లేకుండా డార్లింగ్ అంటం ఆయనకు అలవాటు. అలా మన మరో తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ కు కూడా ఓ ఊత పదం ఉందట. అది  ఆయన రోజుకు ఓ వంద సార్లు అయినా పలుకుతాడట. 
 

26

ఫ్యాన్స్ తో .. ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ తో చాలా జోవియల్ గా ఉంటాడు తారక్. అందుకే ఫ్యాన్స్ కాని.. ఇండస్ట్రీలోని చిన్న హీరోలు కాని... ఎన్టీఆర్ ను చనువుగా అన్నా అని పిలిచేస్తుంటారు.  ఆయన అంటే అందరికీ ఇష్టమే. అయితే తారక్ కు మాత్రం ఓ చిన్న ఊతపదం పదే పదే వస్తుందట. అదేంటంటే అరే నీ...  అంటూ ఊరికే అంటుంటారట. 
 

36

ఫ్యాన్స్ తో .. ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ తో చాలా జోవియల్ గా ఉంటాడు తారక్. అందుకే ఫ్యాన్స్ కాని.. ఇండస్ట్రీలోని చిన్న హీరోలు కాని... ఎన్టీఆర్ ను చనువుగా అన్నా అని పిలిచేస్తుంటారు.  ఆయన అంటే అందరికీ ఇష్టమే. అయితే తారక్ కు మాత్రం ఓ చిన్న ఊతపదం పదే పదే వస్తుందట. అదేంటంటే అరే నీ...  అంటూ ఊరికే అంటుంటారట. 
 

46

ఆయన అనే పదం  ఉద్దేశ్యం... అరే అది కాదు.. అని ఇంకో విషయం చెప్పబోయే సిచ్యూవేషన్ లో ఆయన ఈ పదం వాడతారని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. స్టేటస్ తో సంబంధం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు తారక్.  మరీ ముఖ్యంగా ఆడవారు ఎవరు ఎదురుపడినా.. ఏజ్ తో సంబంధం లేకుండా అమ్మా అని పలుకరిస్తాడు. ఆ విషయంలో తారక్ తన తాతను మించిపోయాడంటారు. 
 

56

ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు ఎన్టీర్. ట్రిపుల్ ఆర్ ఇచ్చిన గ్లోబల్ ఇమేజ్ తో.. నెక్ట్స్ మూవీస్ అన్నీ పాన్ ఇండియాను టచ్చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడట తారక్. ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. 

66

దేవర సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంటర్ కాబోతోంది. సినిమా తరువాత ఆయన కోసం దర్శకులు క్యూలో ఉన్నారు. అయితే ముందుగా కమిట్ మెంట్ ఇచ్చిన ప్రకారం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసమ్మర్ వరకూ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది అంటున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories