సుశాంత్ మరణం తరువాత సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, ఎక్తా కపూర్, యష్ రాజ్ ఫిలింస్ లాంటి వారి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర రంగాలలోనూ నెపొటిజంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
సుశాంత్ మరణం తరువాత సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, ఎక్తా కపూర్, యష్ రాజ్ ఫిలింస్ లాంటి వారి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర రంగాలలోనూ నెపొటిజంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.