ఆ తర్వాత సులోచన (Sulochana) మీ మొహం చూడకుంటే పొద్దు పడడం లేదు అందుకే మిమ్మల్ని చూద్దామని వచ్చా అని మాలిని తో అంటుంది. ఆ తర్వాత యశోదర్, వేదలు ఖుషి తో పాటు కార్లో స్కూల్ కి వెళతారు. ఆ క్రమంలో ఖుషి (Khushi) హోటల్ కి తనని తీసుకువెళ్లనందుకు ఫన్నీ గా కోపం పడుతుంది.