అయితే అప్పట్లో 3డీ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. దీంతో ఈ మూవీని కూడా త్రీడీలోనే తెరకెక్కించాలని భావించారు. కానీ అనుకోకుండా ఈ మూవీ ఆగిపోయింది. దానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి వచ్చింది.
కానీ అదే ఏడాది బాలయ్య `భలేతమ్ముడు`, `కత్తుల కొండయ్య`, `పట్టాభిషేకం` వంటి మూవీస్ చేసినా పెద్దగా ఆడలేదు. 25వ మూవీ `నిప్పులాంటి మనిషి` ఫర్వాలేదనిపించుకుంది. అలా అప్పట్లో ఏడాది ఏడెనిమిది సినిమాలు చేసి మెప్పించారు బాలకృష్ణ. ఇప్పుడు ఏడాది ఒక్కో సినిమాతోనే వస్తున్నారు.