సావిత్రి, భానుమతి, జమున, అంజలిదేవి వంటి హీరోయిన్లు అప్పట్లో హీరోలకు దీటుగా సినిమాలు చేసి రాణించారు. నటనలోనే కాదు, పారితోషికాల్లో కూడా పోటీ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్బాబు లను మించిన పారితోషికం తీసుకున్న హీరోయిన్ కూడా ఉంది.
అయితే ఈ జాబితాలో సావిత్రి, జమున, భానుమతి వంటి కథానాయికలు లేరు. వీళ్లు కాకుండా ఓ హీరోయిన్ మాత్రం హైయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్గా నిలిచింది. మరి ఆమె ఎవరు? ఎంత తీసుకునేది అనేది చూస్తే.