దీంతో మానస్ వచ్చి.. ఏం చేశావ్ నాన్నా.. నాలుగు కరెక్ట్ పెట్టావ్.. నాలుగు తప్పు పెట్టావ్ అని గాలి తీసేశాడు. ఇక చివరకు ఎవరైతే ఆడలేరు అని నబిల్ సెలక్ట్ చేసుకున్నాడో.. ా అవినాష్ ఫస్ట్ రౌండ్ విన్నగ్ గా నిలిచారు. ఇక ఫస్ట్ రౌండ్ విన్ అయినందుకు అవినాశ్ కు 8 బాల్స్ రాగా.. ప్రేరణ, పృధ్వీకి 6 బాల్స్. నబిల్ కు నాలుగు బాల్స్ వచ్చాయి. ఇక ఆతరువాత జరిగిన బోర్డ్ క్రికెట్ లో అందరికంటే ఎక్కువ సిక్స్ లు కొట్టి.. అవినాశ్ మళ్ళీ విన్న్ గానలిలిచాడు.
సో సెకండ్ కంటెండర్ గా అవినాశ్ ఎన్నికర్యారు. రోహిణి అవినాశ్ వరుసగా కంటెండర్ రేస్ గెలవడం అందరికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఈ టాస్క్ లు ఆడించిన మానస్, ప్రియాంక. ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఎవరికి ఓపిక లేక అలా కామ్ గా ఉండిపోతారు.