లియో జాన్ పాల్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నటించి, నిర్మించిన చిత్రం `మార్గన్`. ఈ చిత్రంలో అజయ్ దీషాన్ అనే కొత్త నటుడు విలన్గా నటించారు.
బ్రిగిడా, దీక్షిత, సముద్రఖని వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం అందించారు.
ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల విడుదలైంది. విజయ్ ఆంటోనీ కెరీర్లో అత్యధిక థియేటర్లలో విడుదలైన చిత్రం ఇదే.