అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఫ్యాన్స్ కి ఇది సంబరమే. హెచ్.వినోద్ దర్శకత్వంలో 69వ సినిమా ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ దియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ వంటి తారాగణం ఉంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.