ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలతో వేణు స్వామి పరువు పోయింది. అయినప్పటికీ హీరోయినాల్లో వేణు స్వామి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ హయతి లాంటి హీరోయిన్లంతా తమకి కెరీర్ లో మంచి జరగాలని వేణు స్వామీ దగ్గర పూజలు చేశారు. వేణు స్వామి దగ్గరుండి హీరోయిన్ల దగ్గర పూజలు, దోష పరిహారాలు చేయించిన సంగతి తెలిసిందే.