ఇక అప్పుడే జగతి వస్తుంది.. మహేంద్ర కూడా ఆ విషయాన్ని తెలుసుకుని వస్తాడు.. ఇద్దరు బాధ ముఖం పెట్టుకొని వస్తుండగా రిషీ ఇప్పుడు నన్నేం అడగకు అని వసు దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే రిషీ జగతి ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడుతారు. దూరం నుంచి వసు, మహేంద్ర ఆ విషయాన్ని గమనిస్తారు.