ఇక పెళ్ళి జరిగిన రెండు నెలల తరువాత తాజాగా లావణ్య త్రిపాఠి ఓ పోస్ట్ పెట్టారు. వరుణ్ తేజ్ తో తన పెళ్లికి సబంధించి ఓ వ్యక్తికి ఆమె ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు., అతను ఎవరో కాదు మనీష్ మల్హోత్రా. అవును వరుణ్ , లావణ్య పెళ్ళికి ఆయన ప్రత్యేకంగా పెళ్లి బట్టలు దిజైన్ చేశారు. అవి వారికి ఎంతో స్పెషల్ గా నిలిచాయి.