నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ ఉండటంతో తిరిగి నూతన వధూవరులతో కలిసి మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ తిరిగి రానుంది. మరుపెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చూడనున్నారు. రిసెప్షన్ ను కూడా చాలా గ్రాండ్ గా చేయబోతున్నారు. ఇక వెడ్డింగ్ కు చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, అల్లు అర్జున్, నితిన్ తదితరులు హాజరయ్యారు.