పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా బ్రో. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈసినిమా నిన్న(జులై 28) రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సక్సెస్ జోష్ లో ఉన్నారు టీమ్. కాగా ఈసినిమాలో స్పెషల్ పెర్పార్మెన్స్ తో సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా. తాజాగా ఆమెకు సబంధించిన ఓ వివాదం హైలెట్ అవుతోంది.