ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక మందన్నా, కీర్తిసురేష్ ల తర్వాత ఆ స్థాయి గుర్తింపుని, క్రేజ్ని సొంతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగిపోయింది కృతి శెట్టి. ప్రస్తుతం కృతి నానితో `శ్యామ్ సింగరాయ్`, సుధీర్బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ పోతినేనితో లింగుస్వామి చిత్రంలో నటిస్తుంది. మరోవైపు ఇటీవల `బంగార్రాజు`లో నాగచైతన్య సరసన హీరోయిన్గా ఎంపికైంది. అలాగే నితిన్తో `మాచర్ల నియోజకవర్గం` చిత్రంలో