మరోవైపు పృథ్విరాజ్ సైతం గేమ్ లో టెంపర్ కోల్పోతున్నాడు. మాటలు జారుతున్నాడు. పృథ్విరాజ్ చర్యలు సమర్ధనీయంగా లేవు. అతడికి హోస్ట్ నాగార్జున గట్టిగా వార్నింగ్ ఇచ్చే సూచనలు కలవు.
గత రెండు వారాల్లో బేబక్క, శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. ఇక థర్డ్ ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. విష్ణుప్రియ, నాగ మణికంఠ, అభయ్, పృథ్విరాజ్, యష్మి, ప్రేరణ, నైనిక, సీత నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు.