అప్పుడు శృతి నచ్చ చెప్పడానికి ప్రయత్నించగా శృతి మీద కోపంతో అరుస్తుంది. దాంతో శృతి ఏం చేయలేక కోపంతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తులసి కుటుంబం మొత్తం అందరూ బాధపడుతూ ఉంటారు. పరంధామయ్య ఉన్నట్టుంది నిద్రలో పైకి లేచి ఉలిక్కి పడతారు. మరొకవైపు నందు, ప్రేమ్ అభివాళ్లు జరిగిన విషయం తలుచుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు పనుందామయ్య నిద్రలో అనసూయ పిలుస్తున్నట్టుగా తలుచుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు తులసి పాలు తీసుకుని రాగా ఆ పాలు తాగలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు పరంధామయ్య. అప్పుడు తులసి పరంధామయ్యను చూసి బాధపడుతూ ఉంటుంది.