ప్రస్తుతం హీరోయిన్ త్రిష ఇంట్లో భాను చందర్ ఉంటున్నాడట. అసలు త్రిష భానుచందర్ కు ఇల్లు ఎందుకు అమ్మేసిందో తెలుసా..? కారణం ఏదై ఉండొచ్చు. అసలు ఆమెకు ఈ అవసరం ఎందుకు వచ్చిందనుకుంటున్నారు. అయితే త్రిష భానుచందర్ కు ఇల్లు అమ్మింది ఇప్పుడు కాదు.. ఎప్పుడో కెరీర్ బిగినింగ్ లో. అవును త్రిష తండ్రి భాను చందర్ కు ఈ ఇల్లు అమ్మారు.
తెలుగు హీరో అయిన భాను చందర్ చెన్నైలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీ హైదరాబాదుకు షిఫ్ట్ అయినా కూడా కొందరు అక్కడ ఆస్తకులు కొనుకుని సెటిల్ అయిన వారు.. హైదరాబాద్ రాలేకపోయారు. అలా చాలామంది నటీనటులు చెన్నైలోనే ఉండిపోయారు. శుభలేక సుధాకర్, భాను చందర్, ఎస్పీబీ, డబ్బింగ్ జానకీ, గొల్లపూడి, ఇలా చాలామంది చెన్నైలోనే ఉంటున్నారు.
మహేష్ బాబు ఫ్యాన్స్ కు రాజమౌళి స్ట్రాంగ్ వార్నింగ్