సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్దేలు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏ పెద్ద చిత్రం వచ్చినా ఈ బ్యూటీలే కథనాయికలుగా ఎంపికవుతున్నారు. సౌత్ మొత్తం క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్లు వారి రేంజ్ కు తగ్గట్టుగానే స్టార్ హీరోల సరసన నటిస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు.