టాలీవుడ్ గ్రీకువీరుడు, కింగ్, అక్కినేని నాగార్జున (Nagarjuna) ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ ప్రారంభించారు. హీరోగా 80కి పైగా సినిమాలు చేశారు. ఆయన మొట్టమొదటి చిత్రం ‘విక్రమ్’. 1986లో విడుదలైంది. వీ మధుసూదన రావు దర్శకత్వం వహించారు.