ఇక కెరీర్ ను బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన సురేఖా వాణీ.. డైరెక్టర్ సురేష్ తేజ ని లవ్ మ్యారుజ్ చేసుకుంది. భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్లామ్స్ ప్రోగ్నామ్ కు యాంకర్ గా బాగా పేరు సంపాదించింది. 2005 సంవత్సరంలో శీనుగాడు సినిమాతో మూవీ కెరీర్ ను స్టార్ట్ చేసి సురేఖా వాణి.. హీరోలకు... హీరోయినలకు అమ్మ, అక్క, వదిన పాత్రల్లో నటించి మెప్పించింది.